Thu Feb 05 2026 07:53:04 GMT+0000 (Coordinated Universal Time)
గాలిలోకి కాల్పులు...కేజీల కొద్దీ బంగారం?

హైదరాబాద్ చార్మినార్ దగ్గర నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడి గాల్లోకి కాల్పులు జరుపుతూ 5 కేజీ ల బంగారు అభారణాలు దోచుకెళ్లిన సంఘటన సంచలనం సృష్టించింది. పది మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి గాలిలోకి కాల్పులు జరిపి బంగారాన్ని దోచుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా ముంబయికి చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ వ్యాపారి వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story
