Thu May 02 2024 22:19:23 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మవారి సేవలో గవర్నర్!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్కు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. నేటి సాయంత్రం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వార్షిక స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.
Next Story