Mon Dec 29 2025 01:22:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ముగ్గురూ విజేతలే
వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్ అహ్మద్, చల్లా రామకృష్ణారెడ్డిలు వైసీపీ అభ్యర్థులుగా జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. [more]
వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్ అహ్మద్, చల్లా రామకృష్ణారెడ్డిలు వైసీపీ అభ్యర్థులుగా జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. [more]

వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్ అహ్మద్, చల్లా రామకృష్ణారెడ్డిలు వైసీపీ అభ్యర్థులుగా జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వీరి ఎన్నిక లాంఛన ప్రాయమే. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ఎవరినీ పోటీ చేసే పరిస్థితి లేదు. టీడీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఖాయం. ఈరోజు నామినేషన్లు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు దాఖలు చేస్తున్నారు.
- Tags
- ycp
Next Story

