Sat Dec 20 2025 01:00:31 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ మరో కీలక నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పదిహేను వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కారణంగా [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పదిహేను వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కారణంగా [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పదిహేను వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా వారి కోసం రూ.15వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Next Story

