Sat Jan 31 2026 07:04:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ మరో సంచలన నిర్ణయం.. వారి కోసం మూడువేల కోట్లు
మత్స్య కారుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వేట కోసం వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జగన్ [more]
మత్స్య కారుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వేట కోసం వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జగన్ [more]

మత్స్య కారుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వేట కోసం వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. వలసలను అరికట్టాలంటే రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ ను ఏర్పాటు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మూడువేల కోట్ల రూపాయలను నిధులను కేటాయిస్తామని చెప్పారు. మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కానున్నాయి.
Next Story

