Thu Jan 29 2026 07:40:09 GMT+0000 (Coordinated Universal Time)
పన్నెండేళ్లయినా ఆయన స్ఫూర్తితోనే?
తండ్రి దూరమై పన్నెండేళ్లయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నాు. ఇప్పటికీ ఆయన జనాల గుండెల్లో ఉన్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్మమంత్రి జగన్ కడపలోని [more]
తండ్రి దూరమై పన్నెండేళ్లయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నాు. ఇప్పటికీ ఆయన జనాల గుండెల్లో ఉన్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్మమంత్రి జగన్ కడపలోని [more]

తండ్రి దూరమై పన్నెండేళ్లయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నాు. ఇప్పటికీ ఆయన జనాల గుండెల్లో ఉన్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్మమంత్రి జగన్ కడపలోని ఇడుపులపాయతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ, ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తుందని జగన్ ట్వీట్ చేశారు.
Next Story

