Fri May 03 2024 00:29:14 GMT+0000 (Coordinated Universal Time)
నా బాధ్యత మరింత పెరిగింది
తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. 23 నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. 23 నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. 23 నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలందరిదీ అని జగన్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవించారని, ఇప్పుడు 2.71 లక్షల ఓట్లతో గెలిపించారని, ప్రజల అభిమానం, ప్రేమను మరువలేమని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు జగన్.
Next Story