Sat Jul 27 2024 01:20:52 GMT+0000 (Coordinated Universal Time)
ఇళ్ల పట్టాల పంపిణీ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ [more]
![జగన్ జగన్](https://www.telugupost.com/h-upload/old_images/1194718-jagan-ys-media-new-latest.webp)
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతుందని జగన్ తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దదారులకు 90 రోజుల్లోగా పట్టాలను ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. లబ్దిదారులు సంతృప్తి పడేలా ఈ కార్యక్రమం కొనసాగాలని జగన్ కోరారు.
Next Story