Fri May 17 2024 14:55:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : శభాష్ … యోగి.. గుడ్ డెసిషన్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదు లక్షల మంది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు అధికారులను ఆదేశించారు. ఉత్తర్ [more]
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదు లక్షల మంది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు అధికారులను ఆదేశించారు. ఉత్తర్ [more]
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదు లక్షల మంది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు అధికారులను ఆదేశించారు. ఉత్తర్ ప్రదేశ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు చిక్కుకుపోయారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యానాధ్ కు ఫోన్ చేసి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నందున ఐదు లక్షల మంది వలస కార్మికులను ఆదుకోవాలని యోగి ఆదిత్యానాధ్ నిర్ణయించారు.
Next Story