Sun Mar 15 2026 10:24:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తొలి రౌండ్ పూర్తయ్యేసరికి.. వైసీపీ అభ్యర్థికి
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది.. ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. వైసీపీ అభ్యర్థి కి నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది.. ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. వైసీపీ అభ్యర్థి కి నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి [more]

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది.. ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. వైసీపీ అభ్యర్థి కి నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 31, 511 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 17,520, బీజేపీ రత్న ప్రభకు 2,191 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ప్రస్తుతం 13,991 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
Next Story

