Tue Apr 30 2024 02:34:39 GMT+0000 (Coordinated Universal Time)
వికాస్ దుబే అనుచరులు మరో ఇద్దరు హతం
ఉత్తర్ ప్రదేశ్ లో కరడు గట్టిన నేరగాడు వికాస్ దుబే అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ప్రభాత్ మిశ్రా, భవన్ ను పోలసుల ఎన్ కౌంటర్ [more]
ఉత్తర్ ప్రదేశ్ లో కరడు గట్టిన నేరగాడు వికాస్ దుబే అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ప్రభాత్ మిశ్రా, భవన్ ను పోలసుల ఎన్ కౌంటర్ [more]
ఉత్తర్ ప్రదేశ్ లో కరడు గట్టిన నేరగాడు వికాస్ దుబే అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ప్రభాత్ మిశ్రా, భవన్ ను పోలసుల ఎన్ కౌంటర్ లో చంపారు. కొద్ది రోజుల క్రితం వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేను కాల్చి చంపారు. దీంతో వికాస్ దుబే అనుచరులు ముగ్గురిని కాల్చి చంపారు. నలుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వికాస్ దుబే కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వికాస్ దుబే ఢిల్లీలో కోర్టులో లొంగిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story