Sat Dec 06 2025 18:44:52 GMT+0000 (Coordinated Universal Time)
కన్నా.. చంద్రబాబు కోవర్టుగా ఎన్నాళ్లు?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల విషయంపై గవర్నర్ కు కన్నా లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల విషయంపై గవర్నర్ కు కన్నా లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల విషయంపై గవర్నర్ కు కన్నా లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టుగా మారారని విజయసాయిరెడ్డి విమర్శించరు. సొంత పార్టీ నేతలే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెబుతున్నా, కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మూడు రాజధానులను పార్టీ అధ్యక్షుడిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. అందువల్లనే కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధిష్టానానికి గురికావాలసి వచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story

