Fri Jan 30 2026 23:55:14 GMT+0000 (Coordinated Universal Time)
వీళ్లంతా మంత్రులుగా ఎలా పనిచేశారో?
తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. కరోనా విషయంలో టీడీపీ నేతలకు కనీస అవగాహన లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఉన్న మంత్రులందరూ [more]
తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. కరోనా విషయంలో టీడీపీ నేతలకు కనీస అవగాహన లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఉన్న మంత్రులందరూ [more]

తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. కరోనా విషయంలో టీడీపీ నేతలకు కనీస అవగాహన లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఉన్న మంత్రులందరూ కరోనాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. కావాలంటే కరోనాపై ట్యూషన్ పెట్టించుకోవాలన్నారు. వీళ్లు మంత్రులుగా ఎలా పనిచేశారో? అని ఆయన ఎద్దేవా చేశారు. టెస్టులు ఎక్కువగా చేసి ప్రభుత్వం ఎందుకు చూపిస్తుందన్నారు. వ్యాధి విస్తరణకు వైసీపీ కారణమేంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కొంచెం తెలివితో మాట్లాడితే బాగుంటుందని విజయసాయిరెడ్డి సూచించారు.
Next Story

