Wed Jan 28 2026 20:48:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకంత ఏపీ పై కక్ష కట్టావు బాబూ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగిన [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగిన [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగిన చంద్రబాబు పచ్చ మాఫియాను సృష్టించారన్నారు. ఇద్దరూ కలసి రాబందుల్లా రాష్ట్రాన్ని పీక్కుతుంటున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఓడించినందుకు ప్రజలపై కక్ష కట్టి ఏపీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నిస్తున్నావని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన ప్రజలపై కనీసం కృతజ్ఞత లేదని విజయసాయిరెడ్డి మండి పడ్డారు.
Next Story

