Sun May 19 2024 15:19:43 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి వ్యాక్సినేషన్ డౌటే
నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అది సాధ్యం అయ్యేలా కన్పించడం లేదు. ఇప్పుడు తొలి [more]
నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అది సాధ్యం అయ్యేలా కన్పించడం లేదు. ఇప్పుడు తొలి [more]
నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అది సాధ్యం అయ్యేలా కన్పించడం లేదు. ఇప్పుడు తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ ఇవ్వడానికే వ్యాక్సిన్లు లేవు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే సాధ్యపడదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా సెప్టంబరు నాటికి కాని వారికి ఇవ్వలేమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరిపడా డోసులు రాకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు.
Next Story