Fri Dec 05 2025 17:39:20 GMT+0000 (Coordinated Universal Time)
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు కరోనా
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో [more]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో [more]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story

