Fri Dec 05 2025 19:36:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇంట్లో కూర్చుంటే ఎలా.. భవిష్యత్ కోసం బయటకు రండి
దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తేనే ఆగుతాయని [more]
దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తేనే ఆగుతాయని [more]

దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తేనే ఆగుతాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన జరుగుతున్న బంద్ కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ బంద్ కు అందరూ సహకరించి ప్రజల ఆస్తులను కాపాడుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.
Next Story

