Thu Mar 19 2026 00:20:04 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ ఎన్నికలకు పూర్తిగా సమాయత్తమయ్యారు. ఈ మేరకు గురువారం 105 పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ కు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేమని ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్, పెద్దపల్లి స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికను ప్రస్తుతానికి నిర్ణయించలేదు.
Next Story

