Sun Mar 22 2026 23:27:59 GMT+0530 (India Standard Time)
టైమ్స్ నౌ సర్వేలో విజయం వీరిదే

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత టైమ్స్ నౌ ఛానెల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని స్పష్టంగా తెలిపింది. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని స్వాధీనం చేసుకోనుందని ఈ సర్వేలో తేల్చింది. టైమ్స్ నౌ ఛానెల్ ఎగ్జిట్ పో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశమున్నట్లు తేలింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా జనతాదళ్ సహకారం తీసుకోవాల్సిందేనని ఈ సర్వే తేల్చింది.
కాంగ్రెస్ - 90-103 స్థానాలు
బీజేపీ - 80-93 స్థానాలు
జేడీఎస్ - 31-39 స్థానాలు
ఇతరులు - 2 స్థానాలు
Next Story

