Wed May 15 2024 17:01:37 GMT+0000 (Coordinated Universal Time)
కేఈ ఫ్యామిలీలో అసంతృప్తి…కారణం అదే?
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కేఈ ఫ్యామిలీలో అసంతృప్తి తలెత్తింది. తమ వర్గానికి అన్యాయం జరిగిందని, టిక్కెట్లు కేటాయించలేదని టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ చెబుతున్నారు. తన [more]
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కేఈ ఫ్యామిలీలో అసంతృప్తి తలెత్తింది. తమ వర్గానికి అన్యాయం జరిగిందని, టిక్కెట్లు కేటాయించలేదని టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ చెబుతున్నారు. తన [more]
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కేఈ ఫ్యామిలీలో అసంతృప్తి తలెత్తింది. తమ వర్గానికి అన్యాయం జరిగిందని, టిక్కెట్లు కేటాయించలేదని టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ చెబుతున్నారు. తన అనుచరులతో కలసి టీడీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. కేఈ ప్రభాకర్ అనుచరులకు టిక్కెట్లు ఇవ్వకుండా అధిష్టానం ఏకపక్షంగా వ్యవహరించిం దంటున్నారు. అందుకోసమే తాను నిరసనను వ్యక్తం చేయాలని భావిస్తున్నట్లు కేఈ ప్రభాకర్ తెలిపారు. అయితే పార్టీ పెద్దలు కేఈ ప్రభాకర్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
Next Story