Mon Dec 22 2025 21:15:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో 94 లక్షలకు చేరిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 443 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 443 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 443 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,31,691 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,37,139 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,46,952 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 88,47,600 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

