Tue May 07 2024 05:37:08 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పట్టిన కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 480 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 480 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 480 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,77,841 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,34,218 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,38,667 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 86,04,955 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story