Thu Dec 25 2025 07:18:24 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఏమాత్రం తగ్గని కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 44.059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 511 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 44.059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 511 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 44.059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 511 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,39.866 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,33,738 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,43,486యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 85,62,641 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

