Fri Dec 26 2025 18:47:04 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మరలా పెరుగుతుంది. తాజాగా భారత్ లో 49,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 517 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మరలా పెరుగుతుంది. తాజాగా భారత్ లో 49,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 517 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మరలా పెరుగుతుంది. తాజాగా భారత్ లో 49,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 517 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,40,203 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,20,527 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,03,687 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 73,15,989 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

