Sat Dec 20 2025 00:52:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 20,036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 256 మంది కరోనాతో మరణించారు.. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 20,036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 256 మంది కరోనాతో మరణించారు.. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 20,036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 256 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,86,710 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,48,994 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,54,254 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 98,83,461 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

