Sun Apr 28 2024 15:40:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో ఈరోజు కొంత ఊరట…తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంతతగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 55,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 579 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంతతగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 55,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 579 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంతతగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 55,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 579 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,50,273 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,14,614 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7.72 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 66,63 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story