Mon Mar 23 2026 02:27:13 GMT+0530 (India Standard Time)
రద్దు చేయండి.. లేకుంటే?
పదోతరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కరోనా తీవ్రమయిన దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో [more]
పదోతరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కరోనా తీవ్రమయిన దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో [more]

పదోతరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కరోనా తీవ్రమయిన దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కోవిడ్ పరీక్షల ఫలితాలు కూడా ఆలస్యం కావడం ఆందోళన కల్గిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పడకల ను పెంచాలని సోము వీర్రాజు కోరారు. ప్రధాని మోదీ మానిటర్ చేసినట్లు జగన్ ఎందుకు చేయడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే కరోనా రోగులు అవస్థలు పడుతున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
Next Story

