Mon Dec 08 2025 13:07:14 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఈ పని ఎందుకు చేయవు?
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను పెంచాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో కోవడిడ్ కేసుల బాగా పెరుగుతున్నాయని సోము [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను పెంచాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో కోవడిడ్ కేసుల బాగా పెరుగుతున్నాయని సోము [more]

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను పెంచాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో కోవడిడ్ కేసుల బాగా పెరుగుతున్నాయని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రులు కరోనా రోగులను దోచుకుంటున్నాయని, వీటిపై నియంత్రణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమలో కూడా ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు
Next Story

