Tue Apr 30 2024 06:31:30 GMT+0000 (Coordinated Universal Time)
వాలంటీర్లపైనే జగన్ నమ్మకం
వాలంటీర్లను అడ్డంపెట్టుకుని వైఎస్ జగన్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఓటర్లకు పంచడానికి వాలంటీర్లకు 11 కోట్లు ఇచ్చారని సోమిరెడ్డి తెలిపారు. [more]
వాలంటీర్లను అడ్డంపెట్టుకుని వైఎస్ జగన్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఓటర్లకు పంచడానికి వాలంటీర్లకు 11 కోట్లు ఇచ్చారని సోమిరెడ్డి తెలిపారు. [more]
వాలంటీర్లను అడ్డంపెట్టుకుని వైఎస్ జగన్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఓటర్లకు పంచడానికి వాలంటీర్లకు 11 కోట్లు ఇచ్చారని సోమిరెడ్డి తెలిపారు. వాలంటీర్లు తన పార్టీని గెలిపిస్తారన్న నమ్మకంతో జగన్ ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ కు ఇప్పుడు పార్టీ కార్యకర్తలకంటే వాలంటీర్లు ఎక్కువయ్యారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story