Wed Mar 18 2026 19:45:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కండువా కప్పేసుకున్న రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ [more]
జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ [more]

జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. కడప జిల్లాలో చేరికలు ఎక్కువగా ఉండటంతో అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించాలని వైసీపీ ఆలోచిస్తుంది. సభలోనే పార్టీలో మిగిలిన నేతలను చేర్చుకోవాలని వైసీపీ భావిస్తోంది.
Next Story

