Wed May 15 2024 01:15:36 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు మంత్రులు నేడు రాజీనామా?
నేడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం నాలుగుస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే [more]
నేడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం నాలుగుస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే [more]
నేడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం నాలుగుస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇద్దరికి మంత్రులుగా ఇదే చివరి రోజు. సాయంత్రం రాజ్యసభకు ఎన్నికయిన తర్వాత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రానికే రాజీనామా
Next Story