Thu Jan 29 2026 09:09:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఎస్ఎస్ అగ్రనేతతో రాజుగారి భేటీ అందుకేనా?
ఆర్ఎస్ఎస్ అగ్రనేతతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంాజు భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబలేతో రఘురామ కృష్ణంాజు భేటీ [more]
ఆర్ఎస్ఎస్ అగ్రనేతతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంాజు భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబలేతో రఘురామ కృష్ణంాజు భేటీ [more]

ఆర్ఎస్ఎస్ అగ్రనేతతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంాజు భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబలేతో రఘురామ కృష్ణంాజు భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న మతమార్పిడులు, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. తాను ఆర్ఎస్ఎస్ తో కలసి సనాతన స్వదేశీ సేనతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని రఘురామ కృష్ణంాజు ఈ సందర్బంగా తెలిపారు. ఇటీవల సీబీఐ కేసు నమోదు కావడంతోనే రఘురామ కృష్ణంాజు ఆర్ఎస్ఎస్ అగ్రనేతను కలిశారన్న టాక్ వినపడుతుంది.
Next Story

