Thu Jan 29 2026 03:04:32 GMT+0000 (Coordinated Universal Time)
అనర్హత వేటు వేయండి.. మరోసారి వైసీపీ ఎంపీలు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై మరోసారి వైసీపీ ఎంపీలు మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాుదు చేశారు. ఎంపీలు విజయసాయిెడ్డి, మిధున్ [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై మరోసారి వైసీపీ ఎంపీలు మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాుదు చేశారు. ఎంపీలు విజయసాయిెడ్డి, మిధున్ [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై మరోసారి వైసీపీ ఎంపీలు మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాుదు చేశారు. ఎంపీలు విజయసాయిెడ్డి, మిధున్ రెడ్డి, మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు రఘురామ కృష్ణరాజు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని వార ఓంబిర్లాను కోరారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా స్పీకర్ కు వైసీపీ ఎంపీలు సమర్పించారు. ఈ ఆధారాలను చూసైనా రఘురామ కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Next Story

