Sun Dec 28 2025 21:51:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో అరవై లక్షలకు చేరువలో కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,141 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,141 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,141 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,570 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 92,290 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,70,116 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 47,56,164 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

