Mon Dec 29 2025 11:27:20 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ను వదలిపెట్టని కరోనా… ఈరోజు కూడా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 93.337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,247 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 93.337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,247 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 93.337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,247 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,80,014 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 85619 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 10,13 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 42 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

