Sun Dec 21 2025 14:09:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో కంట్రోల్ అవుతున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 24,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 333 మంది కరోనాతో మరణించారు.. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 24,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 333 మంది కరోనాతో మరణించారు.. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 24,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 333 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,55,560 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,45,810 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,03,639 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 96,06,111 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

