Sat May 04 2024 00:51:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : డిశ్చార్ కేసులు బాగా పెరుగుతున్నాయ్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 45,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 496 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 45,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 496 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 45,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 496 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,29,313 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,22, 670 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5,61,908 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 75,44,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story