Mon Apr 29 2024 02:57:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైస్ వ్యాప్తి కొత్త తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 35,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 526 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైస్ వ్యాప్తి కొత్త తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 35,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 526 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైస్ వ్యాప్తి కొత్త తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 35,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 526 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95,34,965 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,38,648 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,22,943యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 89,73,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story