Mon Dec 08 2025 17:54:45 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాజధానులపై నేడు హైకోర్టులో
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను తిరిగి ప్రవేశపెట్టారని, న్యాయస్థానంలో విచారణలో ఉండగా తిరిగి ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ [more]
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను తిరిగి ప్రవేశపెట్టారని, న్యాయస్థానంలో విచారణలో ఉండగా తిరిగి ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ [more]

సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను తిరిగి ప్రవేశపెట్టారని, న్యాయస్థానంలో విచారణలో ఉండగా తిరిగి ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. శాసనమండలిలో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిందని, న్యాయస్థానంలోనూ పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం హడావిడిగా బిల్లులను మళ్లీ తెచ్చిందని దీపక్ రెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. రాజధాని అమరావతిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని దీపక్ రెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story

