Mon May 13 2024 07:20:12 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి రైతులకు జనసేన అండ
రాజధాని అమరావతిని పరిరక్షించడం కోసం పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాజధాని ప్రాంతంలోని [more]
రాజధాని అమరావతిని పరిరక్షించడం కోసం పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాజధాని ప్రాంతంలోని [more]
రాజధాని అమరావతిని పరిరక్షించడం కోసం పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాజధాని ప్రాంతంలోని రాయపూడి వద్ద ఈ బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి ఉద్యమం ఏడాదయిన సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావంగా ఈ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Next Story