Wed Dec 10 2025 14:17:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి
కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి చెందారు. ఆయన కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ [more]
కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి చెందారు. ఆయన కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ [more]

కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి చెందారు. ఆయన కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. అజిత్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీని స్థాపించి కీలకంగా మారారు. ఆయన కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. అజిత్ సింగ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీతో సహా అనేక మంది ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. గత నెల 20వ తేదీన అజిత్ సింగ్ కరోనా బారిన పడ్డారు.
Next Story

