Mon Dec 08 2025 14:08:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ ను వణికిస్తున్న కరోనా.. కేసులు ఇంత భారీగానా?
oలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,49,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,767 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
oలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,49,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,767 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

oలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,49,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,767 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,92,311 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,40,85,110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం రికార్డు.
Next Story

