Fri May 03 2024 06:57:00 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ను ఊపేస్తున్న కరోనా.. ఈరోజు కూడా మూడు లక్షలు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,32,730 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,263 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,32,730 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,263 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,32,730 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,263 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,80,920 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 24,28,616 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,36,48,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
Next Story