Mon Dec 08 2025 15:05:10 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు బ్రేక్ చేసిన భారత్… ప్రపంచ చరిత్రలోనే?
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,14, 835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,104 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,14, 835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,104 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,14, 835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,104 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,84,657 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 22,57,538 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,32,76,039 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
Next Story

