Tue May 07 2024 13:32:04 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఈరోజు రికార్డు బ్రేక్ చేసిన కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 630 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 630 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 630 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,28,01,785 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,66,177 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 8,43,473 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,17,92,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా దేశంలోకి ప్రవేశించాక ఈరోజే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
Next Story