Mon Dec 08 2025 11:56:21 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా భారత్ లో 94,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6,148 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా భారత్ లో 94,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6,148 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా భారత్ లో 94,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6,148 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,82,072 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,59,695 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 12,31,415 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,75,04,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

