Mon Dec 08 2025 19:24:25 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గుతున్నాయ్
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 15,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 106 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 15,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 106 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 15,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 106 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,96,731 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,57,157 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,627 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,07,86,457 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

