Mon Dec 15 2025 08:10:24 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 95 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 95 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 95 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,22,121 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,54,918 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,590 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,05,10,796 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

