Fri May 03 2024 01:17:56 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ సీరియస్.. సీఎస్ కు లేఖ?
నోటిఫికేషన్ విడుదల చేసినా నామినేషన్లు స్వీకరించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాయనున్నారని తెలిసింది. నామినేషన్లను [more]
నోటిఫికేషన్ విడుదల చేసినా నామినేషన్లు స్వీకరించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాయనున్నారని తెలిసింది. నామినేషన్లను [more]
నోటిఫికేషన్ విడుదల చేసినా నామినేషన్లు స్వీకరించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాయనున్నారని తెలిసింది. నామినేషన్లను వేసేందుకు వచ్చి ఎంతో మంది వెనుదిరిగి వెళ్లిపోయారని, ఈ పరిస్థితికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ కు లేఖ రాయనున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Next Story