Fri Jan 30 2026 20:02:02 GMT+0000 (Coordinated Universal Time)
ఫేక్ ప్రభుత్వం.. ఫేక్ కేసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఫేక్ ప్రభుత్వం ఫేక్ కేసులను నమోదు చేస్తుందని చెప్పారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఫేక్ ప్రభుత్వం ఫేక్ కేసులను నమోదు చేస్తుందని చెప్పారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఫేక్ ప్రభుత్వం ఫేక్ కేసులను నమోదు చేస్తుందని చెప్పారు. తాడేపల్లి కొంపలో కూర్చుని ప్రతిపక్ష నేతలపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలనే కుతంత్రాలు పన్నడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని నారా లోకేష్ విమర్శించారు. ఇప్పటికైనా కుట్రలు, కుతంత్రాలు మాని కరోనాకట్టడిపై దృష్టి పెట్టాలన నారా లోకేష్ కోరారు.
Next Story

